ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లు
సాక్షి, విజయవాడ:  ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రముఖ ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం పాలక మండళ్లను నియమించింది. విజయవాడ, సింహాచలం, ద్వారకా తిరుమల ఆలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఉషారాణి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండళ్లలో పదహారుగురు చొప్పున స…
అయ్యో! అవి కొట్టుకోవడం లేదు..
ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి పర్వీన్‌ కస్వాన్‌కు వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయన తన ట్విటర్‌లో చాలాసార్లు వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రఫీ సంబంధించినవి చాలానే షేర్‌ చేసుకొన్నాడు. తాజాగా కస్వాన్‌ షేర్‌ చేసిన వీడియో ఒకటి చాలా ఆసక్తికరంగా ఉండి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో ఒక ఫ…